బెంగళూరు: ప్రముఖ భారత ఫుట్బాల్ క్రీడా దిగ్గజం షాహిద్ హకీమ్(82) గుండెపోటుతో కన్నుమూశారు. గుల్బర్గాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. గత సంవత్సరం కోవిడ్ను జయించిన హకీమ్.. అప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యారు. హకీమ్ 1950 -1960 మధ్యలో భారత్ ఫుట్బాల్ జట్టుకు విశిష్ట సేవలను అందించారు. సెంటర్ హాఫ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XNifQV
Sunday, August 22, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment