ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఐపీఎస్..చంద్రబాబు హయాంలో నిఘా చీఫ్ గా పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావును డిస్మిస్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి కేంద్రానికి అధికారికంగా ప్రతిపాదనలు పంపినట్లు విశ్వసనీయ సమాచారం. 2019 లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏబీని పక్కన పెట్టారు. అప్పటి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fl93Jf
Sunday, August 1, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment