Saturday, July 10, 2021

YS Sharmila: దొర దిగొచ్చిండు గానీ: 50 వేలు కాదు..లక్షా 90 వేలు: పోరాటం తీవ్రం

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వంపై తన విమర్శనాస్త్రాల తీవ్రతను మరింత ముమ్మరం చేశారు. దూకుడు పెంచారు. కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. ఆయనను దొర అని సంబోధిస్తూ తన డిమాండ్లను ఆయన ముందు ఉంచుతున్నారు. యువత, రైతాంగం,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3xypgSF

0 comments:

Post a Comment