Sunday, July 11, 2021

ఆఫ్గాన్‌లో భారత రాయబార కార్యాలయం తాత్కలిక మూసివేత: సిబ్బంది స్వదేశానికి, తాలిబన్లే కారణం

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్ భూభాగంపై తాలిబన్లు పట్టుసాధిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ ప్రాంతంలోని కీలక పట్టణం కాందహార్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసింది. దీంతో దౌత్యవేత్తలు, ఐటీబీపీ భద్రతా సిబ్బందిని శనివారం రాత్రి ప్రత్యేక వాయుసేన విమానంలో భారత్ తీసుకొచ్చారు. అయితే, దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3yKZ5IB

Related Posts:

0 comments:

Post a Comment