Thursday, July 22, 2021

కిసాన్ సంసద్: జంతర్‌మంతర్ వద్ద రైతుల నిరసన, తొలిరోజు ప్రశాంతం

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. గురువారం దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నాకు దిగారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతన్న నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద తమ నిరసన చేసేందుకు 200 మందికిపైగా రైతులు చేరుకున్నారు. భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ టికాయత్ ఆధ్వర్యంలో రైతు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kHEalW

Related Posts:

0 comments:

Post a Comment