Thursday, July 22, 2021

ఓట్ల కోసమే కేసీఆర్ పథకాలు: తొక్కిపడేస్తం ఖబడ్ధార్ అంటూ ఈటల రాజేందర్ హెచ్చరిక

కరీంనగర్: హజూరాబాద్ ఉపఎన్నికలో గెలుపే లక్షయంగా ప్రచారం నిర్వహిస్తున్న మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. గురువారం జమ్మికుంట మండలం వావిలాల గ్రామంలో పర్యటించిన సందర్భంగా ఈటల మాట్లాడారు. నాలుగు రోజులుగా వర్షంలో తడుస్తున్నావు, ఎండుతున్నావు ఎందుకు బిడ్డ అని ప్రజలు అడుగుతున్నారని ఈటల చెప్పుకొచ్చారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36SCH3U

Related Posts:

0 comments:

Post a Comment