న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ను కలిశారు. గురువారం వారణాసి పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోడీ.. సాయంత్రం రాష్ట్రపతి భవన్కు వెళ్లి రామ్నాథ్ కోవింద్తో భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై ఆయనతో ప్రధాని చర్చించినట్లు రాష్ట్రపతి భవన్ తెలిపింది. అయితే, ఏయే అంశాలపై రాష్ట్రపతితో చర్చించారనే విషయాలను మాత్రం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3idBD03
Thursday, July 15, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment