తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేయబోతున్న 'దళిత బంధు' పథకానికి సంబంధించి ఈ నెల 26న తొలి అవగాహన సదస్సు జరగనుంది. హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ అవగాహన సదస్సు జరుగుతుంది. పథకం అమలు మొదలు దాని పర్యవేక్షణ,నిర్వహణ వంటి అంశాలపై సదస్సులో సీఎం చర్చించనున్నారు. ఈ సదస్సు కోసం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zoBFZH
Dalit Bandhu: జులై 26న కేసీఆర్ అధ్యక్షతన మొదటి సదస్సు-హుజురాబాద్ వాసులకు ఆహ్వానం
Related Posts:
మత కార్యక్రమంలో భారీగా తొక్కిసలాట..38 మందికి పైగా భక్తులు మృతి: గుట్టలుగా మృతదేహాలుజెరూసలెం: ఇజ్రాయిల్ (Israel)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ మత కార్యక్రమంలో సంభవించిన భారీ తొక్కిసలాటలో 38 మందికి పైగా భక్తులు మరణించారు. పలువురు తీ… Read More
తెలంగాణలో ప్రారంభమైన మినీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్: కరోనా నిబంధనలతో ఓటింగ్హైదరాబాద్: తెలంగాణలో మినీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. వరంగల్ మహా నగర పాలక సంస్థ, ఖమ్మం మహానగర పాలక సంస్థ, సిద్దిపే… Read More
వారఫలితాలు తేదీ ఏప్రిల్ 30 శుక్రవారం నుండి మే 6 గురువారం 2021 వరకుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
షాకింగ్ : హైదరాబాద్ లో ఆ ఆస్పత్రిలో బెడ్లు ఖాళీ ..100 బెడ్లకు చేరింది ముగ్గురే !!దేశం మొత్తం కరోనామహమ్మారి విజృంభణతో విలవిలలాడుతున్న సమయంలో ఆసుపత్రులలో బెడ్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది.ముఖ్యంగా హైదరాబాద్ నుండి మహానగరంలో ఆసుపత్రులలో … Read More
కరోనాతో మాజీ ఎమ్మెల్యే చిట్టబ్బాయి కన్నుమూత: సీఎం జగన్, మంత్రుల సంతాపంతూర్పుగోదావరి: అమలాపురం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కుడుపూడి చిట్టబ్బాయి(72) కరోనా బారినపడి కన్నుమూశారు. కరోనా సోకడంతో ఆయన కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత… Read More
0 comments:
Post a Comment