అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ జిల్లాల పర్యటన తేదీలు ఖరారయ్యాయి. రెండు రోజులపాటు రాయలసీమలో జగన్ పర్యటించనున్నారు. జులై 8న వైయస్సార్ జయంతి సందర్భంగా వైయస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళులర్పించనున్నారు. రైతు దినోత్సవం సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36eTWMH
Monday, July 5, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment