వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు ముఖ్యమంత్రి జగన్ కు లేఖల సీరియల్ కొనసాగుతోంది. తాజాగా రాసిన లేఖలో రఘురామ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ని టార్గెట్ చేసారు. ఆయన ఏ విషయంపైన అయినా, ఏ సందర్భంలోనైనా, ఎవరినైనా వ్యాఖ్యానించే సాహసవంతుడని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలతో సహా ఎవరూ కూడా ఆయన చేసే విమర్శలను సీరియస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3AwU3RB
రాజ్యాంగేతర శక్తిగా సజ్జల- మంత్రులను కించపరుస్తూ : అనిల్ ను అవమానించేలా : రఘురామ లేఖ..!!
Related Posts:
ఏపీకి గుడ్ న్యూస్: జూన్ 18నుంచి ఆంధ్రప్రదేశ్లో వర్షాలుఅమరావతి: ఇప్పటి వరకు ఎండవేడిమితో అల్లాడిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త. జూన్ 18 నుంచి ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. … Read More
వైద్యుల డిమాండ్లకు దీదీ ఓకే : రక్షణ కల్పిస్తాం, గ్రీవెన్స్ సెల్ ఏర్పాటుకు అంగీకారంకోల్కతా : ఎన్ఆర్ఎస్ జూనియర్ డాక్టర్లతో చర్చలు విజయవంతమయ్యాయని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఎన్ఆర్ఎస్ ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్లపై రోగి బంధ… Read More
ఎంపీగా రాహుల్, స్మృతి ప్రమాణ స్వీకారం..! 'జై శ్రీరాం' నినాదాలతో హోరెత్తిన పార్లిమెంట్..!!ఢిల్లీ/హైదరాబాద్ : 17వ లోక్సభ తొలి సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. తొలి రోజున కొత్త ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుండగా.. ఈ రోజు సాయంత్రం కాంగ… Read More
పుల్వామాలో ఆర్మీ కాన్వాయ్ పై మరో ఐఈడీ దాడి...కొనసాగుతున్న కాల్పులుకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో మరోసారి ఆర్మీ కాన్వాయ్పై ఉగ్రవాదులు ఐఈడీతో దాడి చేశారు. అది కూడ గతంలో సిఆర్ఫీఎఫ్ కాన్వాయ్ దాడి జరిగిన ప్రాంతంలో జరగడంత… Read More
15 ఏళ్లు జగనే సీఎం:స్వామీజీ! ఇద్దరు ముఖ్యమంత్రులు అక్కడే: ఇద్దరికీ ఆయనపైనే గురి..!ఏపీ ముఖ్యమంత్రి...తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరికీ విశాఖ శారదాపీఠాధిపి స్వరూపానంద అశీర్వాదం ఇచ్చారు. జగన్ సీఎం కావటం కోసం అయిదేళ్ల పాటు శా… Read More
0 comments:
Post a Comment