వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు ముఖ్యమంత్రి జగన్ కు లేఖల సీరియల్ కొనసాగుతోంది. తాజాగా రాసిన లేఖలో రఘురామ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ని టార్గెట్ చేసారు. ఆయన ఏ విషయంపైన అయినా, ఏ సందర్భంలోనైనా, ఎవరినైనా వ్యాఖ్యానించే సాహసవంతుడని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలతో సహా ఎవరూ కూడా ఆయన చేసే విమర్శలను సీరియస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3AwU3RB
రాజ్యాంగేతర శక్తిగా సజ్జల- మంత్రులను కించపరుస్తూ : అనిల్ ను అవమానించేలా : రఘురామ లేఖ..!!
Related Posts:
సుప్రీంకోర్టులో దీదీకి ఎదురుదెబ్బ.. మోడీ, అమిత్షా పై నిప్పులుకోల్కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కోల్కతా నగర పోలీస్ కమిషనర్ సీబీఐ విచారణకు హాజరైతే తప్పేంటి … Read More
ముదురుతున్న వివాదం..! బాబు పై ముప్పేట దాడికి సిద్దమౌతున్న బీజేపి జాతీయ నేతలు..!!అమరావతి : ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు పై మాటల తూటాలకు పదునుపెంచారు బీజేపి నేతలు. ఇన్నటివరకు స్థానికి నేతలు టీడిపి ప్రభుత్వం పై విమర్శనాస్… Read More
దేశంలోనే తొలిసారి: మహిళపై అత్యాచారం చేసిన మరో మహిళ...కేసు నమోదుఢిల్లీ: ఇప్పటివరకు ఓ పురుషుడు మహిళపై అత్యాచారం చేసిన ఘటనను చూశాం. అతడిపై కేసు నమోదు కావడం ఆ తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకోవడం చూశాం. కానీ ఢిల్లీలో ఇంద… Read More
ప్రధాని నరేంద్ర మోడీది డోంగ్లీ బడ్జెట్, ప్రజల కోసం ఉత్తమ బడ్జెట్, బీజేపీ బంఫర్ ఆఫర్లు, సీఎం ఫైర్ !బెంగళూరు: కర్ణాటకలో తాము అత్యుత్తమ బడ్జెట్ ప్రవేశ పెడుతామని, ప్రధాని నరేంద్ర మోడీ లాగా డోంగ్లీ బడ్జెట్ ప్రవేశ పెట్టమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్.డి. … Read More
దారి తప్పిన 'టీచర్' కు పనిష్మెంట్.. చిన్నారి అత్యాచారం కేసులో 'ఉరిశిక్ష'జబల్పుర్ : విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు దారి తప్పాడు. వంకర బుద్దితో అభాసుపాలయ్యాడు. చేసిన తప్పుకు తగిన శాస్తి జరిగింది. నాలుగేళ్ల చిన్నారి… Read More
0 comments:
Post a Comment