న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో భారీగా తగ్గుదల కనిపించింది. ఇదివరకు నమోదైన రోజువారీ కరోనా కేసులతో పోల్చుకుంటే..ఆ సంఖ్య పెద్ద ఎత్తున పడిపోయింది. లక్షకు చేరువగా క్షీణించింది. కొద్దిరోజులుగా వరుసగా లక్షన్నరకు దిగువగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. క్రమంగా ఈ సంఖ్య మరింత తగ్గుతూ వస్తోంది. ఇదే పరిస్థితి ఇంకొన్ని రోజులు కొనసాగే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3prWhwl
దేశంలో లక్షకు తగ్గిన కరోనా కేసులు: మరణాల్లో అదే తీవ్రత: త్వరలో మరన్ని అన్లాక్స్
Related Posts:
70 ఏళ్ల డిమాండ్: రేపు భారత్ - పాకిస్తాన్ అధికారుల మధ్య కీలక చర్చలున్యూఢిల్లీ: భారత్ - పాకిస్తాన్ అధికారులు రేపు (మార్చి 14) భేటీ కానున్నారు. కర్తార్పూర్ కారిడార్ అంశంపై వారు చర్చించనున్నారు. పాక్లోని కర్తార్పూర్ ప… Read More
అవకాశం ఇస్తే సికింద్రాబాద్లో మళ్లీ గెలుస్తా: బండారు దత్తాత్రేయ ధీమాహైదరాబాద్ : వచ్చే లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మరో సారి సత్తా చాటుతుందని, ఎవరి దయాదాక్షిణ్యాల మీద కేంద్ర ఆదారపడాల్సిన అవసరం ఉ… Read More
మొన్నటివరకు ఛీ అన్నారు... నేడు వాటేసుకున్నారు: అస్సోంలో బీజేపీ ఏజీపీ పొత్తు ఖరారుగౌహతి: ఎన్నికల వేళ అస్సోంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఈసారి లోక్సభ ఎన్నికల్లో అస్సోం గన పరిషత్ బీజేపీతో కలిసి పోటీచేసేలా పొత్తు కుదుర్చుకుంది. అ… Read More
యూనియన్ బ్యాంక్లో పలు ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 181 క్రెడిట్ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ … Read More
తెలంగాణ నుంచి రూ.లక్షకోట్లు రావాలి: బాబు సంచలనం, లోకసభ ఎన్నికల్లో పోటీపై ఏమన్నారంటేఅమరావతి/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. విభజన నేపథ్యంలో తెలంగాణ నుంచి ఏపీకి రూ.… Read More
0 comments:
Post a Comment