Saturday, June 5, 2021

దేశంలో లక్షకు తగ్గిన కరోనా కేసులు: మరణాల్లో అదే తీవ్రత: త్వరలో మరన్ని అన్‌లాక్స్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో భారీగా తగ్గుదల కనిపించింది. ఇదివరకు నమోదైన రోజువారీ కరోనా కేసులతో పోల్చుకుంటే..ఆ సంఖ్య పెద్ద ఎత్తున పడిపోయింది. లక్షకు చేరువగా క్షీణించింది. కొద్దిరోజులుగా వరుసగా లక్షన్నరకు దిగువగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. క్రమంగా ఈ సంఖ్య మరింత తగ్గుతూ వస్తోంది. ఇదే పరిస్థితి ఇంకొన్ని రోజులు కొనసాగే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3prWhwl

Related Posts:

0 comments:

Post a Comment