న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ సృష్టిస్తోన్న సంక్షోభ పరిస్థితుల్లోనూ ఇంధన ధరల పెరుగుదల యథేచ్ఛకు అడ్డుకట్ట పడట్లేదు. వాటి రేట్ల పెరుగుదల బ్రేకుల్లేని బండిలా కొనసాగుతూనే ఉంది. చమురు సంస్థలు వాహనదారుల మీద భారాన్ని మోపుతూనే ఉన్నాయి. ఆదివారం కూడా వాటి ధరల్లో పెరుగుదల కనిపించింది. తాజాగా పెంపుతో విజయవాడలో పెట్రోల్ రేటు 101 రూపాయలకు చేరువైంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fVfXWn
Saturday, June 5, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment