తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో దళితుల అభివృద్దికి సంబంధించిన అంశంపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 27న ఉదయం 11.30గంటలకు హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ఈ సమావేశం జరగనుంది. సమావేశానికి సంబంధించి ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలకు ఆహ్వానం అందింది. సీపీఐ,సీపీఎం పార్టీల నుంచి సీనియర్ దళిత నేతలను సమావేశానికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35Tx2u8
Friday, June 25, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment