తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో దళితుల అభివృద్దికి సంబంధించిన అంశంపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 27న ఉదయం 11.30గంటలకు హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ఈ సమావేశం జరగనుంది. సమావేశానికి సంబంధించి ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలకు ఆహ్వానం అందింది. సీపీఐ,సీపీఎం పార్టీల నుంచి సీనియర్ దళిత నేతలను సమావేశానికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35Tx2u8
సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం... దళిత్ ఎంపవర్మెంట్పై అఖిలపక్ష సమావేశం...
Related Posts:
బాయ్ఫ్రెండ్కు... చెల్లెలి నగ్న విడీయోను పంపిన అక్క...!సమాజంలో మానవ సంబంధాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయని పలువురు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా సమాజపోకడలకు ఫుల్స్టాప్ పడడం లేదు. అయితే ఇందుల… Read More
శ్వేతసౌధం నుంచి పామ్బీచ్కు.. ఇళ్లు మారబోతున్న అగ్రరాజ్య అధినేత, సెప్టెంబర్లో హింట్.. ట్వీట్...అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ ఇళ్లు మారబోతున్నారు. అవును ట్రంప్ ప్రాథమిక నివాసం ఇక వైట్హౌస్ కాదు ప్లోరిడాలోని తన సొంతిళ్లు కాబోతుంది. ఈ విషయాన్ని … Read More
ప్రాణం తీసిన గ్రీన్కార్డు: అమెరికాలో తెలుగు యువకుడి బలవన్మరణం, భార్య గర్భవతి..తెలుగువ్యక్తి శివ చలపతిరాజు అమెరికాలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన భార్యకు గ్రీన్కార్డు రాకపోవడంతో మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకున్నాడు. చలపతిరాజు … Read More
హత్తుకునేలా ‘నాకు అడిగే హక్కుంది’: ఆలోచింపజేస్తున్న జనసేన పాట (వీడియో)అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా విశాఖపట్నంలో నవంబర్ 3న లాంగ్ మార్చ్ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఆం… Read More
ఛలో అమెరికా..! రేవంత్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు అక్కడే..!!హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి హార్డ్ కోర్ అభిమానులకు ఈ వార్త అంతగా రుచించదు. రెండు తెలుగు రా… Read More
0 comments:
Post a Comment