న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ సందర్భంగా ఫ్లయింగ్ సిక్ మిల్ఖాసింగ్కు నివాళి అర్పించారు. కరోనా వైరస్ను విజయవంతంగా ఎదుర్కొన్న ఆయన.. తదనంతరం అనారోగ్యానికి గురయ్యారని పేర్కొన్నారు. ఆయనను కాపాడుకోవడానికి డాక్టర్లు విశ్వ ప్రయత్నాలు చేశారని, అవి విజయవంతం కాలేకపోవడం తనను కలచి వేసిందని అన్నారు. టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనబోయే క్రీడాకారులందరూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3djgKPk
Sunday, June 27, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment