కడప: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వివాదం ఎట్టకేలకు కొలిక్కివచ్చింది. సుదీర్ఘ కసరత్తు అనంతరం పీఠాధిపతి ఎంపికలో స్పష్టత వచ్చింది. స్థానిక పెద్దలతోపాటు కొందరు మండల స్థాయి నాయకులు శివైక్యం చెందిన వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి కుటుంబసభ్యుల మధ్య జరిపిన చర్చలు ఫలించాయి. బ్రహ్మంగారి మఠం 12వ పీఠాధిపతిగా దివంగత పీఠాధిపతి పెద్ద భార్య
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jf0sux
వివాదం ముగిసింది: బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిగా వెంకటాద్రిస్వామి
Related Posts:
హుజూర్ నగర్ లో గెలుపు కోసం టీఆర్ఎస్ చేసినవి ఏ టూ జెడ్ అక్రమాలే : పొన్నం ప్రభాకర్హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడింది అని వారు ఆరోప… Read More
బీజేపీ లీడర్ కు ఆదాయపన్ను శాఖ షాక్, బెంగళూరు, హుబ్బళి, గోవాలో సోదాలు, లెక్కలు !బెంగళూరు/గోవా: కర్ణాటక బీజేపీ నాయకుడికి ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) అధికారులు ఝలక్ ఇచ్చారు. బీజేపీ నేత రవి దండిన నివాసం, విద్యా సంస్థలు, హోటల్స్ మీద ఆదాయప… Read More
ఆర్టీసీ ముగిసిన అధ్యాయమే.. కార్మికులు, అధికారులు ఓకే, యూనియన్ నేతల వైఖరితోనే సమస్య: కేసీఆర్ఆర్టీసీ కార్మికులది గొంతెమ్మ కోరికలని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. అసంబద్ధమైన, అర్థంపర్థం లేని డిమాండ్లు చేస్తున్నారని విమర్శించారు. అసలే నష్టాల్లో ఉన్న … Read More
హర్యానా సీఎం అతడే.. హర్యానా కాంగ్రెస్ మాజీ ఛీప్ సంచలన వ్యాఖ్యలుహర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు హంగ్ దిశగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నా… Read More
50-50 ఫార్ములాకు ఓకే: అధికారం చెరి సగం..సీఎంగా ఎవరుండాలనేది తేలాలి: శివసేన చీఫ్ వెల్లడిముంబై: మహారాష్ట్రలో భారతీయ జనతాపార్టీ-శివసేన అధికారాన్ని పంచుకోబోతున్నాయి. ముఖ్యమంత్రి పదవీ కాలాన్ని చెరి రెండున్నరేళ్ల కాలం పాటు అనుభవించనున్నాయి. దీ… Read More
0 comments:
Post a Comment