హైదరాబాద్: రాష్ట్రంలో ఎంతో కాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు ప్రభుత్వం గుడ్న్యూస్ అందించింది. మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి రేషన్ కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించింది. పెండింగ్లో 4,46,169 మంది అర్హులకు వెంటనే రేషన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SijBRf
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి గ్రీన్ సిగ్నల్: త్వరలోనే 4 లక్షల మందికిపైగా కార్డులు
Related Posts:
భారత్ చైనాలు అభివృద్ధి చెందుతున్న దేశాలు కాదు..వాటిని అడ్డుకుంటాం: ట్రంప్వాషింగ్టన్: ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే అగ్రదేశపు అధినేత డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. భారత్… Read More
సీఎం యడియూరప్ప మంత్రివర్గం ఏర్పాటుకు డేట్ ఫిక్స్, ఆ ఎమ్మెల్యేలకు నో చాన్స్ !బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప తన మంత్రి వర్గం ఏర్పాటు చేసుకోవడానికి బీజేపీ హైకమాండ్ బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. మొదటి వ… Read More
ఫ్లైయింగ్ కిస్, డిఫరెంట్ యాంగిల్స్తో వెకిలీ చేష్టలు.. యువకుడికి కోర్టు శిక్ష...చండీగఢ్ : అమ్మాయిలనే కాదు వివాహితలను కూడా వదలడం లేదు కొందరు మృగాళ్లు. వారిని చూడగానే అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. వెకిలి చేష్టలతో వింతగా ప్రవర్తిస్తు… Read More
అక్కాచెళ్లెళ్లకు కానుక.. బస్సుల్లో ఉచిత ప్రయాణం.. రక్షాబంధన్ స్పెషల్..!ఢిల్లీ : అనుబంధాలకు, ప్రేమానురాగాలకు ప్రతీక రక్షాబంధన్. నాకు నీవు రక్ష.. నీకు నేను రక్ష అంటూ అన్నాదమ్ములు, అక్కాచెళ్లెల్ల మధ్య వెల్లివిరిసే బంధం. అన్న… Read More
ఆగస్టు15 నుండి పాలన ఏంటో చూస్తారనడం తప్పు !ఆరేళ్లుగా కేసీఆర్ గాడిద పళ్లు తోమారా అన్న ఇంద్రసేనారెడ్డిహైదరాబాద్ : దేశం మొత్తం బీజేపి వైపు చూస్తోందని, స్వతంత్య్ర భారత చరిత్రలో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొస్తున్నన్ని సంస్కరణలు ఏ ప్రధాని తీసుకురాలేదని ఉమ్మ… Read More
0 comments:
Post a Comment