చెన్నై: తమిళనాడుకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘోర ఓటమి చవిచూసింది. దివంగత నేత జయలలిత ఆ పార్టీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె లేకుండా జరిగిన తొలి ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. జయలలిత మరణాంతరం ఆ పార్టీలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. పార్టీలో నెంబర్ టూగా ఉంటూ వచ్చిన శశికళ అక్రమాస్తుల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SEVqw8
Monday, May 31, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment