Friday, May 14, 2021

Vaccine: ప్రధాని, సీఎంకు షాక్, రూ. 100 కోట్లు రెఢీ, ప్రజలకు మేమే వ్యాక్సిన్ ఇస్తాం, గ్నీన్ సిగ్నల్ ఇస్తారా ?

బెంగళూరు: భారతదేశంలో కరోనాను అరికట్టడంతో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ ప్రజలకు అందించడంలో కూడా ఈ ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అవుతున్నాయని కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడుతోంది. కోవిడ్ వ్యాక్సిన్ ప్రజలకు నేరుగా అందడానికి ఈ ప్రభుత్వాలకు చేతకాలేదని, అందుకే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SQCT02

Related Posts:

0 comments:

Post a Comment