బెంగళూరు: భారతదేశంలో కరోనాను అరికట్టడంతో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ ప్రజలకు అందించడంలో కూడా ఈ ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అవుతున్నాయని కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడుతోంది. కోవిడ్ వ్యాక్సిన్ ప్రజలకు నేరుగా అందడానికి ఈ ప్రభుత్వాలకు చేతకాలేదని, అందుకే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SQCT02
Friday, May 14, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment