చెన్నై/న్యూఢిల్లీ: ముస్లీం సోదరులు ఎంతో పవిత్రంగా బావించే రంజాన్ పండుగను శుక్రవారం జరుపుకున్నారు. భారతదేశంలోని వివిద నగరాల్లో శుక్రవారం ఉదయం ముస్లీం సోదరులు కోవిడ్ నియమాలు పాటిస్తూ భక్తిశ్రద్దలతో ప్రార్థనలు చేసి ప్రతిఒక్కరిని చల్లగా చూడాలని ఆ భగవంతుడు (అల్లా)ను వేడుకున్నారు. కరోనా నియమాల కారణంగా చాలా మంది ముస్లీం సోదరులు మసీదులు, ఈద్గా మైదానాలకు వెళ్లకుండా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3odY9Zf
Ramadan: ఇళ్లకే పరిమితం అయిన ముస్లీం సోదరులు, ప్రార్థనలు, సింపుల్ గా రంజాన్, కరోనా ఎఫెక్ట్ !
Related Posts:
కేంద్ర ప్రభుత్వ ఆస్తుల విధ్వంసమే టార్గెట్: బెంగాల్ లోనూ ఇంటర్నెట్, మొబైల్ సేవల బంద్..!కోల్ కత: పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ పశ్చిమ బెంగాల్ లో ఆందోళనకారులు చెలరేగిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆస్తులను లక్ష్యంగా చేసుకుని విధ్వంసానికి ద… Read More
చంద్రబాబు ఆలోచనలే ప్రతికూలం, ఐదేళ్లలో ఏమీ చేయలేదు, విజయసాయిరెడ్డి ఫైర్టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు ఆలోచనలు ప్రతికూలమని విమర్శించారు. నెగిటివ్ థింకింగ్… Read More
పౌరసత్వ చట్టం: అస్సాంలో 6కి చేరిన మృతుల సంఖ్య, అసలైన భారతీయులకు రక్షణ అంటూ సీఎంగౌహతి: పౌరసత్వ చట్టం వ్యతిరేక నిరసనలు ఈశాన్య రాష్ట్రాల్లో కొనసాగుతూనే ఉన్నాయి. పశ్చిమబెంగాల్ తోపాటు అస్సాంలో ఆందోళనకారులు విధ్వంసానికి తెగబడుతున్నారు.… Read More
కులం అడిగి మరీ చితగ్గొట్టారు: బిర్యానీ అమ్మే దళిత యువకుడిపై దాష్టీకం..!లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు పక్కన తోపుడు బండిపై బిర్యానీని విక్రయించే ఓ దళిత యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశ… Read More
రాహుల్ సవర్కార్ మంటలు:పరువునష్టం దావా వేస్తామంటోన్న వీర్ సవర్కార్ మనమడు, ఉద్దవ్తో భేటీకాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన రాహుల్ సావర్కార్ వ్యాఖ్యలు పెనుదుమారాన్నే రేపాయి. మహారాష్ట్రలో కాంగ్రెస్ భాగస్వామ్యపక్షం శివసేన కూడా రాహుల్ గాంధీ వ్య… Read More
0 comments:
Post a Comment