తిరువనంతపురం: అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతోంది. క్రమంగా వాయుగుండంగా మారుతోంది. ఈ నెల 16 నుంచి 18వ తేదీ నాటికి పెను తుఫాన్గా రూపుదాల్చబోతోంది. దీని ప్రభావం కేరళపై తీవ్రంగా ఉండొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. కర్ణాటక దక్షిణ ప్రాంత జిల్లాలపైనా తుఫాన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు రాష్ట్రాల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bq5qzV
Cyclone Tauktae: కోస్తా జిల్లాల్లో రెడ్ అలర్ట్: పునరావాస శిబిరాలు సైతం ఏర్పాటు
Related Posts:
మోడెర్నా వ్యాక్సిన్ అధిక రక్షణ.. ఫైజర్తోపాటు టీకా... 2021లో భారీగా కొనుగోలు..కరోనా వైరస్ వ్యాక్సిన్స్ మంచి ప్రభావం చూపుతున్నాయి. ఒక్కో టీకా 90 శాతానికి పైగా ఎఫెక్టు ఇస్తున్నాయి. మోడెర్నా వ్యాక్సిన్ అధికంగా రక్షణ ఇస్తుందని నిపుణ… Read More
రజనీ పార్టీతో కమల్ ఎన్నికల పొత్తు -తోడుగా మజ్లిస్ -ఎంజీఆర్ ఆశిస్సు -డీఎంకే అనూహ్య స్పందనఅసెంబ్లీ ఎన్నికలు ఆరు నెలల ముందే తమిళనాడులో రాజకీయం వేడెక్కింది. దాదాపు అన్ని పార్టీలూ ముందస్తు ప్రచారాన్ని మొదలుపెట్టాయి. తాను కూడా కొత్త పార్టీతో ఎన… Read More
ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు: జిల్లాల వారీగా కొత్త కేసులివే, పరీక్షల ధరల తగ్గింపుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. ఇంతకుముందు రోజు కేవలం 300 కరోనా కేసులే నమోదు కాగా, తాజాగా, 500 కరోనా పాజిటి… Read More
విభేదాలున్నా..! జో బైడెన్కు వ్లాదిమిర్ పుతిన్ అభినందనలు, ఇప్పుడే ఎందుకంటే..?మాస్కో: ఎట్టకేలకు రాష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజంయ సాధించిన జో బైడెన్కు అభినందనలు తెలిపారు. ఎలక్టోరల్ కాలేజీ… Read More
జగన్కు కేశినేని శ్వేత వార్నింగ్ -సునామీని తట్టుకోగలరా? -సీఎం ఇంట్లో సూట్ కేసులు -అమరావతి పోరుఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రకటన, ఆ వెంటనే మొదలైన అమరావతి రైతుల నిరసనలకు ఏడాది పూర్తికావొచ్చ… Read More
0 comments:
Post a Comment