అమరావతి: ఇటీవల తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక మరణించినవారి సంఖ్య విషయంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు కొనసాగిస్తున్నాయి. 50 మంది వరకు ఈ ఘటనలో కరోనా బాధితులు మరణిస్తే.. కేవలం 11 మంది మాత్రమే చనిపోయారంటూ ప్రభుత్వం ప్రకటించిందంటూ తాజాగా టీడీపీ ఎమ్మెల్యే, పార్టీ శాసనసభా పక్ష నేత నిమ్మల రామానాయుడు ఆరోపించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bmBSTP
షాకింగ్: రుయా ఆస్పత్రిలో 11 కాదు 31 మంది మృతి, వారి పేర్లు, చిరుమాలతో సహా టీడీపీ నేత జాబితా
Related Posts:
కశ్మీర్కు మంచి రోజులు షురూ..! భారీ పరిశ్రమ నెలకొల్పబోతున్న స్టీల్ బర్డ్ హెల్మెట్స్ సంస్థ!న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి గల రాష్ట్ర హోదాను కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆ రాష్ట్రానికి కేంద్ర పాలిత హోద… Read More
సొంత పార్టీ ఫ్లోర్ లీడర్ వ్యాఖ్యలతో సోనియా..రాహుల్ షాక్:సభా సాక్షిగా ఆత్మరక్షణలో:బీజేపీఅసలే అధినేత ఎవరూ లేక ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్. కావాల్సిన మెజార్టీ కంటే ఎక్కువ దక్కించుకొన్ని జోష్లో ఉన్న బీజేపీ కాంగ్రెస్ మీద బౌన్సర్లు వేస్త… Read More
ఏపీ ప్రభుత్వ మద్యం షాపులు .. రిహార్సల్స్ ప్రారంభిస్తున్న అధికారులువైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకునేందుకు దృష్టి సారించి ముఖ్యంగా మద్యపాన నిషేధం పై … Read More
కశ్మీర్ నాయకులు లేని లోటును ఉగ్రవాదులతో పూడుస్తారా.. కేంద్రంపై రాహుల్ విమర్శలున్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్ రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సందర్భంగా రాజకీయ నేతల అరెస్ట్ను విపక్షాలు తప్పుపడుతున్నాయి. ఇప్పటికే టీఎం… Read More
ఇదసలు భారత దేశమేనా? మా శరీరాన్ని చీల్చారు?: కన్నీరు పెట్టుకున్న ఫరూఖ్ అబ్దుల్లాశ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు, కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడం వంటి చర్యల నేపథ్యంలో- ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్… Read More
0 comments:
Post a Comment