Sunday, May 30, 2021

చేపమందు పంపిణీకి బ్రేక్.. ఉబ్బస వ్యాధిగ్రస్తులకు నిరాశ

కరోనా వైరస్ ఉధృతి కాస్త తగ్గినా.. లాక్ డౌన్ మాత్రం కంటిన్యూ అవుతోంది. వేసవి కాలంలో కేసులు ఎక్కువ వస్తున్నందున ప్రభుత్వం మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంది. తెలంగాణ రాష్ట్రలో లాక్ డౌన్ పొడగింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అయితే ఏటా మృగశిర కార్తె రోజు వేసే చేప మందు పంపిణీ ఈ సారి నిలిపివేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fA24wU

0 comments:

Post a Comment