కరోనా మహమ్మారి దెబ్బకు దేశమంతా విలవిల్లాడుతోంటే, పాకిస్తాన్ సరిహద్దులోని జమ్మూకాశ్మీర్ లోనూ కొత్త కేసులు, మరణాలు భారీగా పెరుగుతోంటే, ఇదే అదనుగా టెర్రరిస్టులు కొత్త నియామకాలు చేపడుతున్నారు. జమ్మూకాశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలూ అంతే చాకచక్యంతో వారిని ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున భీకర ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. వ్యాక్సిన్ల కొరత: మోదీపై జగన్ లేఖాస్త్రం -ఏపీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3xOFac6
కరోనా విలయంలోనూ ఉగ్రవాదుల కుట్ర -కాశ్మీర్లో భీకర ఎన్కౌంటర్ -అల్ బదర్ ముష్కరులు హతం
Related Posts:
మామ సభ..! అల్లుడి ఏర్పాట్లు...!చింతమడకలో హరీష్ రావు బిజీబిజీ..!!సిద్ధిపేట/హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తన స్వగ్రామైన చింతమడక గ్రామానికి రానున్న నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్రావు, జిల్లా కలెక్టర్ వెంకట్రామ… Read More
కూతురు బడ్జెట్ ప్రసంగాన్ని వినేందుకు వచ్చిన తల్లిదండ్రులు...భారత దేశ చరిత్రలో మొదటి సారిగా పూర్తిస్థాయిలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన మొదటి మహిళ కావడంతో ఆమే ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎలా ఉంటుందనేది అందరికి అసక్తిగా మ… Read More
తెలివి తెల్లారినట్టే ఉంది..!బిర్యానీతో పాటు 40 వేలు సమర్పించుకున్న జీనియస్ ఉమెన్..!!చెన్నై/హైదరాబాద్ : ఆర్డర్ చేసిన డెబ్బై రూపాయల బిరియాని రాకపోయేసరికి తిరిగి ఆ డెబ్బై రూపాయలను పొందడానికి ఏకంగా 40వేల రూపాయలు డిపాజిట్ చేసింది సదరు మహిళ… Read More
ఏపీకి కేంద్రం మొండి చేయి: చంద్రబాబు హయాంలోలాగానే చిక్కుల్లో జగన్ఆంధ్రప్రదేశ్కు మొండి చేయి చూపడం కేంద్రంకు పరిపాటైపోయింది. కేంద్రమంత్రి నిర్మలా గురువారం సీతారామన్ తొలిసారి ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో ఆంధ్… Read More
కేంద్ర బడ్జెట్ పై పెదవి విరిచిన టీ కాంగ్రెస్..!దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిందన్న రేవంత్న్యూఢిల్లీ/హైదరాబాద్ : రెండో సారి అదికారంలోకి వచ్చిన బీజేపి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తొలి బడ్జెట్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. తెలుగు రాష్… Read More
0 comments:
Post a Comment