Wednesday, February 27, 2019

యుద్ధం ఆరంభానికి సంకేతమా? ఖాళీ అవుతున్న సరిహద్దు గ్రామాలు: మోహరించిన జవాన్లు

శ్రీనగర్: భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆరంభమైందా? బడ్గామ్ లో కుప్పకూలిన భారత వైమానిక దళానికి చెందిన చాపర్, ఆ వెంటనే పాకిస్తాన్ కు చెందిన ఎఫ్16 విమానం నేలకూలిన ఘటనలు యుద్ధం ఆరంభమైనదనడానికి సంకేతాలుగా భావిస్తున్నారు. జమ్మూ, కాశ్మీర్, లేహ్ నగరాలకు రాకపోకలు సాగించే పౌర విమానాలపై కూడా కేంద్రం నిషేధం విధించింది. ఇవన్నీ యుద్ధానికి సంకేతాలుగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VqK9M9

Related Posts:

0 comments:

Post a Comment