శ్రీనగర్: భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆరంభమైందా? బడ్గామ్ లో కుప్పకూలిన భారత వైమానిక దళానికి చెందిన చాపర్, ఆ వెంటనే పాకిస్తాన్ కు చెందిన ఎఫ్16 విమానం నేలకూలిన ఘటనలు యుద్ధం ఆరంభమైనదనడానికి సంకేతాలుగా భావిస్తున్నారు. జమ్మూ, కాశ్మీర్, లేహ్ నగరాలకు రాకపోకలు సాగించే పౌర విమానాలపై కూడా కేంద్రం నిషేధం విధించింది. ఇవన్నీ యుద్ధానికి సంకేతాలుగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VqK9M9
యుద్ధం ఆరంభానికి సంకేతమా? ఖాళీ అవుతున్న సరిహద్దు గ్రామాలు: మోహరించిన జవాన్లు
Related Posts:
ఆ ఇద్దరిపైనే కాంగ్రెస్ సమ్మకాలు..! బాద్యతలు మోసేది మాత్రం ఆయనే..!!ఢిల్లీ/హైదరాబాద్ : ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీని ఆదుకునేది ఎవరనే అంశంపై సర్వత్రా వాడి వేడి చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ అద్యక్ష పదవిని ప్రియాంక గాంధీ సు… Read More
కమల్నాథ్తో సుమిత్ర భేటీ.. ఎమ్మెల్యేల చేరికపైనే చర్చ..?భోపాల్ : మధ్యప్రదేశ్ రాజకీయాలు మస్తు రంజుమీదున్నాయి. ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరతామని ప్రకటించిన నేపథ్యంలో రాజకీయ పరిణామాలు చకచక మారిపో… Read More
భారీగా పడిపోయిన బియ్యం ఎగుమతులు...ప్రభుత్వమే కారణమా..?న్యూఢిల్లీ: దేశంలోని బియ్యం వ్యాపారుల పరిస్థితి దయనీయంగా మారింది. గత ఏడేళ్లలో ఎన్నడూ లేనంతగా బియ్యం ఎగుమతి పడిపోయింది. ఇందుకు కారణం ఆఫ్రికన్ దేశాల నుం… Read More
పోలీసులకు ఏందీ దుస్థితి.. హైదరాబాద్ టు ఖమ్మం.. లీడర్ తిట్ల దండకం..! (వీడియో)హైదరాబాద్ : ప్రజా రక్షణలో పోలీసులదే కీలక పాత్ర. సమాజంలో జరిగే చెడును నియంత్రించి నేరాల నిర్మూలనకు అడ్డుకట్ట వేసే బాధ్యత కూడా వారిదే. ప్రజలకు, ప్రభుత్వ… Read More
గాంధీ ఆస్పత్రికి మాయరోగం, టిక్కుటక్కుల్లో జూడాలుహైదరాబాద్ : మొన్న ఖమ్మం కార్పొరేషన్లో విధులు నిర్వహించకుండా టిక్కు టక్కులో మునిగితేలారు ఉద్యోగులు. సేమ్ సిచుయేషన్ గాంధీ దవాఖానకు పాకింది. అక్కడ ఉద్యో… Read More
0 comments:
Post a Comment