ఇటీవల అరేబియా సముద్రంలో తలెత్తిన తౌక్తే తుపాను పశ్చిమ తీర రాష్ట్రాల్లో మిగిల్చిన నష్టం అంచనాలు పూర్తిగా వెలువడకముందే, తాజాగా తూర్పున ఉన్న బంగాళాఖాతంలో చెలరేగిన యాస్ తుపాను అందర్నీ కలవరపెడుతున్నది. యాస్ తుపాను ఈ నెల 24 -26వ తేదీ మధ్య ఒడిశాలో తీరం దాటుందని, నాలుగైదు రాష్ట్రాల్లో దీని ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని వాతావరణ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hNVtQD
Saturday, May 22, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment