Saturday, May 22, 2021

యాస్‌పై మోదీ పోరు: తుపాను సన్నద్ధతపై ప్రధాని సమీక్ష -ఐదు రాష్ట్రాల్లో అప్రమత్తత

ఇటీవల అరేబియా సముద్రంలో తలెత్తిన తౌక్తే తుపాను పశ్చిమ తీర రాష్ట్రాల్లో మిగిల్చిన నష్టం అంచనాలు పూర్తిగా వెలువడకముందే, తాజాగా తూర్పున ఉన్న బంగాళాఖాతంలో చెలరేగిన యాస్ తుపాను అందర్నీ కలవరపెడుతున్నది. యాస్ తుపాను ఈ నెల 24 -26వ తేదీ మధ్య ఒడిశాలో తీరం దాటుందని, నాలుగైదు రాష్ట్రాల్లో దీని ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని వాతావరణ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hNVtQD

Related Posts:

0 comments:

Post a Comment