అమరావతి: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు 24 గంటలు కూడా లేదు. ఈ రాత్రి గడిస్తే- ఫలితాలు వెలువడుతాయి. రాజు ఎవరో..బంటు ఎవరో తేలిపోతుంది. దేశ ప్రజలు ఎవర్ని అందలం ఎక్కించారు? ఎవర్ని అధఃపాతాళానికి తొక్కేశారో తెలియడానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఈ పరిస్థితుల్లో దేశ రాజధానిలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. దక్షిణాది
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EoqqGT
Wednesday, May 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment