ఏపీలో కోవిడ్ కేసుల ఉధృతి నేపథ్యంలో ఇవాళ్టి నుంచి పగటి పూట పాక్షిక కర్ఫ్యూ విధించబోతున్నారు. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే షాపుల్ని, షాపింగ్ను అనుమతిస్తారు. ఆ తర్వాత కర్ఫ్యూ కొనసాగుతుంది. అదే సమయంలో రాష్ట్ర సరిహద్దుల్లో వాహనాల రాకపోకలపైనా ఆంక్షలు విధించబోతున్నారు. కోవిడ్ కేసుల వ్యాప్తి నేపథ్యంలో ఇకపై సరిహద్దుల్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3xG2l8i
నేటి నుంచి ఏపీ సరిహద్దుల్లోనూ ఆంక్షలు- సరుకులు, అత్యవసర వాహనాలకే ఎంట్రీ
Related Posts:
Asteroid:భూమికి అత్యంత దగ్గరగా భారీ గ్రహశకలం, ఆదివారం రోజు జాగ్రత్త..నాసా ఏం చెబుతోంది?నాసా: సెప్టెంబర్ 6వ తేదీన భూమికి పెను ప్రమాదం సంభవించనుందా..? నాసా శాస్త్రవేత్తలు ఖగోళంను ఎందుకు అంత నిశితంగా పరిశీలిస్తున్నారు.. సెప్టెంబర్ 6న ఏం జరగ… Read More
ఏపీలో స్ధానిక ఎన్నికల షెడ్యూల్ ప్రచారం- ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ క్లారిటీ..ఏపీలో కరోనాతో వాయిదా పడిన స్ధానిక సంస్ధల ఎన్నికలను ఈ నెలలో నిర్వహించేందుుకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతున్నట్లు కొన్ని సామాజిక మాధ్యమాల్లో వార్తలొచ్చాయి… Read More
దివ్యవాణి స్ట్రాంగ్ కౌంటర్ .. మొరటోడికి మొగలిపువ్వు ఇచ్చినట్టుగా కొడాలి నానీకి మంత్రి పదవిఏపీ మంత్రి కొడాలి నాని ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబుపై, అలాగే టిడిపి నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిస… Read More
విశాఖకు బీచ్ తెచ్చింది, సబ్ మెరైన్ తెచ్చింది చంద్రబాబే.. విజయసాయి విసుర్లుప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. తన పాలనలో విశాఖకు ఏమీ చేయలేదు అని ధ్వజమెత్తారు. విశాఖ కంటకుడు చంద్రబాబ… Read More
చర్యకు ప్రతి చర్య: చూస్తూ ఊరుకోబోమన్న రాజ్నాథ్ సింగ్, ధీటుగా తిప్పికొడతామని..తూర్పు లడాఖ్ సరిహద్దు వద్ద చైనా దుందుకుడు చర్యలపై భారత్ అదేస్థాయిలో స్పందించింది. నిన్న మాస్కోలో షాంఘై సహకార సదస్సులో చైనా రక్షణమంత్రి వి పెంగీతో రాజ్… Read More
0 comments:
Post a Comment