హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్ నగరంలో కోవిడ్ బాదితులు రెండు రకాల నరకాన్ని అనుభవిస్తున్నట్టు తెలుస్తోంది. కోవిడ్ పాజిటీవ్ వార్త విని సగం చచ్చిపోతుంటే, ఆ తర్వాత ఆసుపత్రులు వేసే బిల్లులతో ఆస్తులు అమ్ముకోలేక, అప్పులు చేయలేక సగం ప్రాణం పోతున్నట్టు తెలుస్తోంది. నగరంలో ప్రయివేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు అత్యంత క్రూరంగా వ్యవహరిస్తున్నట్టు ఎన్నో ఉదంతాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ooLO4E
Monday, May 17, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment