Monday, May 17, 2021

ప్రయివేట్ ఆసుపత్రులా.?రక్త పింజరులా.?ఆ బిల్లులేంటి.?ఆ దోపిడీ ఏంటి.?నియంత్రించేది ఎవరు.?

హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్ నగరంలో కోవిడ్ బాదితులు రెండు రకాల నరకాన్ని అనుభవిస్తున్నట్టు తెలుస్తోంది. కోవిడ్ పాజిటీవ్ వార్త విని సగం చచ్చిపోతుంటే, ఆ తర్వాత ఆసుపత్రులు వేసే బిల్లులతో ఆస్తులు అమ్ముకోలేక, అప్పులు చేయలేక సగం ప్రాణం పోతున్నట్టు తెలుస్తోంది. నగరంలో ప్రయివేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు అత్యంత క్రూరంగా వ్యవహరిస్తున్నట్టు ఎన్నో ఉదంతాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ooLO4E

Related Posts:

0 comments:

Post a Comment