హైదరాబాద్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటీషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ పిటీషన్పై తదుపరి విచారణను సీబీఐ న్యాయస్థానం ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. ఇదే చివరి అవకాశంగా పేర్కొంది. 26వ తేదీ నాటి విచారణ సమయానికి తప్పనిసరిగా కౌంటర్ను దాఖలు చేయాలని న్యాయస్థానం వైఎస్ జగన్ను ఆదేశించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eSee3B
వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటీషన్: సీబీఐ కోర్టు కీలక వ్యాఖ్యలు: ఇదే లాస్ట్ ఛాన్స్: వాయిదా
Related Posts:
చిన్న కులాలపై చిల్లర కామెంట్లు: క్షమాపణలు చెప్పిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే ధర్మారెడ్డిఅయోధ్య రామ మందిరంపై పరకాల ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు వరంగల్లో దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన ఆదివారం జరిగిన మరో కార్యక్రమంలో చాలా సున్నితమై… Read More
Budget 2021 : ఎవరికి బెనిఫిట్... ఈ బడ్జెట్లో విన్నర్స్ ఎవరు... లూజర్స్ ఎవరు...ఈ దశాబ్దానికి ఇదే తొలి బడ్జెట్... కరోనా మహమ్మారితో ఉత్పత్తి,సేవా రంగాలన్నీ కుదేలై దేశ ఆర్థిక వ్యవస్థ నేల చూపులు చూస్తున్న సమయంలో ప్రవేశపెట్టబడిన బడ్జె… Read More
ఇక వీపీఎఫ్ 2.5 లక్షలు దాటితే పన్ను: ఉద్యోగుల్లో 1 శాతం మందిపైనే ప్రభావంన్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయపుపన్నుపై ఈసారి ఎలాంటి మినహాయింపులు ఇవ్వని విషయం తెలిసిందే. అంతేగాక, అధిక వడ్డీని పొందే వీపీఎఫ్ వినియోగదార… Read More
ట్విట్టర్ సంచలన నిర్ణయం... ప్రసార భారతి సీఈవో సహా 250 ఖాతాలు బ్లాక్... కారణమిదే...సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్లో 250 మంది ట్విట్టర్ యూజర్ల ఖాతాలను బ్లాక్ చేసింది. ఈ జాబితాలో ప్రసార భారతి సీఈవో శశి శ… Read More
భారీగా ఖర్చులు చేశాం.. డిమాండ్ పెంచడమే ధ్యేయమన్న నిర్మల -బడ్జెట్ స్పీచ్ 110నిమిషాలేఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈ ఏడాది బడ్జెట్ రూపొందించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. తద్వారా ఆ గుణాత్మక ప… Read More
0 comments:
Post a Comment