హైదరాబాద్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటీషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ పిటీషన్పై తదుపరి విచారణను సీబీఐ న్యాయస్థానం ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. ఇదే చివరి అవకాశంగా పేర్కొంది. 26వ తేదీ నాటి విచారణ సమయానికి తప్పనిసరిగా కౌంటర్ను దాఖలు చేయాలని న్యాయస్థానం వైఎస్ జగన్ను ఆదేశించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eSee3B
Monday, May 17, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment