హైదరాబాద్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటీషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ పిటీషన్పై తదుపరి విచారణను సీబీఐ న్యాయస్థానం ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. ఇదే చివరి అవకాశంగా పేర్కొంది. 26వ తేదీ నాటి విచారణ సమయానికి తప్పనిసరిగా కౌంటర్ను దాఖలు చేయాలని న్యాయస్థానం వైఎస్ జగన్ను ఆదేశించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eSee3B
వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటీషన్: సీబీఐ కోర్టు కీలక వ్యాఖ్యలు: ఇదే లాస్ట్ ఛాన్స్: వాయిదా
Related Posts:
4 గంటల్లో పెళ్లి.. ఆ ఇద్దరు ఒక్కటయ్యారు ఇలా..!కోల్కతా : డిజిటల్ యుగంలో సోషల్ మీడియా హవా వేరే చెప్పనక్కర్లేదు. ఫుడ్డు తినాలన్నా.. బెడ్డు కొనాలన్నా.. అంతా డిజిటల్ రూపమే. అరచేతిలో ప్రపంచం చూస్తున్న … Read More
#GOBACKMODI వెనుక దాగివున్న భారీ కుట్ర ఇదే!చెన్నై: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమిళనాడు పర్యటన నేపథ్యంలో #GOBACKMODI అనేది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే, ఇది తమిళులు చేయడ… Read More
హాజీపూర్ ఘటన అంశాన్ని లేవనెత్తిన వీహెచ్ .. గవర్నర్ కు ఏమని ఫిర్యాదు చేశారంటేకాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు మరోమారు హాజీపూర్ బాలికల రేప్ మరియు హత్య కేసులను తెరమీదకు తీసుకువచ్చారు. నేడు తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌ… Read More
మోడీ లుక్ అదుర్స్: సంప్రదాయ తమిళ వస్త్రధారణలో కనిపించిన ప్రధానిమహాబలిపురం: చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత పర్యటన ప్రారంభమైంది. శుక్రవారం మధ్యాహ్నం చెన్నై విమానాశ్రయంకు చేరుకున్న జిన్పింగ్ నేరుగా ఐటీసీ గ్రాండ్ చో… Read More
ఈఎస్ఐ స్కాంలో మరో ముగ్గురి అరెస్ట్ , మొత్తం 16కు చేరిన నిందితులుఇఎస్ఐ కుంభకోణంలో మరో ముగ్గురిని ఎసీబీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య మొత్తం 16కు చేరింది. తాజాగా అరెస్ట్ చేసిన వారి… Read More
0 comments:
Post a Comment