ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ముఖ్యంగా ఏపీలోని ప్రధానమైన ఏడు జిల్లాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది.దేశంలో గత రెండు వారాల వ్యవధిలో అత్యధిక వేగంగా కరోనా విస్తరిస్తున్న 30 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్లో 7 జిల్లాల్లో ఉండడం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తుంది . కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uorTVw
ఏపీలోని ఆ ఏడు జిల్లాల్లో కరోనా కల్లోలం.. వెల్లడించిన కేంద్రం, ఆ వేరియంట్ తో వణుకుతున్న జనం !!
Related Posts:
మహిళలకు 33 శాతం సీట్లు ... నవీన్ పట్నాయక్ నిర్ణయాన్ని కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అనుసరిస్తుందా ?కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ లో కీలక భాగస్వామిగా టీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటున్న , నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఒడిశా రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సాధ… Read More
దేవినేని ఉమా కు షాక్ : వైసిపి లోకి ఉమా సోదరుడు : జగన్ తో భేటీ..!ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే ఏపి రాజకీయాల్లో కొత్త ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు అధికా రా పార్టీ నుండి వైసిపికి.. వైసిపి ను… Read More
ఎండి పోయిన మంజీరా, సింగూరు జలాశయాలు..! జంటనగరాల్లో తాగునీటికి కటకట..!!హైదరాబాద్: ఎండాకాలం ఎండల మంట తో పాటు త్రాగునీటికి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. నగర ప్రజల గొంతు తడిపే సింగూరు జలా… Read More
పుల్వామా దాడిలో ఎలక్ట్రీషియనే సూత్రధారన్న ఎన్ ఐ ఏశ్రీనగర్ : పుల్వామా ఉగ్ర దాడి విచారణలో కొత్త అంశాలు వెలుగుచూస్తున్నాయి. సీఆర్పీఎఫ్ కాన్వాయ్ ను ఢీ కొని ఆదిల్ అహ్మద్ మృతిచెందగా .. దాడి చేసింది మేమే నన… Read More
అలీకి జగన్ ఇచ్చిన హమీ ఇదే : టిడిపి..జనసేనలో ఎందుకు చేరలేదంటే : ఇక ప్రచారంలోకి..!సినీ నటుడు అలీ వైసిపి లో చేరారు. కొంత కాలంగా ఆయన ఏ పార్టీలో చేరుతారనే దాని పై సస్పెన్స్ కొనసాగింది. ఆలీ కి టిడిపి నుండి టిక్కెట్ ఖరారైందని ప్ర… Read More
0 comments:
Post a Comment