Wednesday, May 5, 2021

ఏపీలోని ఆ ఏడు జిల్లాల్లో కరోనా కల్లోలం.. వెల్లడించిన కేంద్రం, ఆ వేరియంట్ తో వణుకుతున్న జనం !!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ముఖ్యంగా ఏపీలోని ప్రధానమైన ఏడు జిల్లాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది.దేశంలో గత రెండు వారాల వ్యవధిలో అత్యధిక వేగంగా కరోనా విస్తరిస్తున్న 30 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్లో 7 జిల్లాల్లో ఉండడం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తుంది . కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uorTVw

Related Posts:

0 comments:

Post a Comment