భారత్లో కరోనా సెకండ్వేవ్లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇప్పటికే 3 లక్షలకు పైగా రోగులు కరోనాతో చనిపోయారు. ఈ నేపథ్యంలో అసలు సెకండ్వేవ్లో మరణాల వెనుక ఏముందనే దానిపై ఐసీఎంఆర్ తాజాగా అధ్యయనం నిర్వహించింది. ముంబైలోని రెండు ప్రధాన ఆస్పత్రులతో పాటు మరో 8 ఆస్పత్రుల్లో నిర్వహించిన ఈ అధ్యయనంలో కరోనాతో పాటు మరో ఇన్ఫెక్షన్ ఉన్న వారే ఎక్కువగా చనిపోతున్నట్లు నిర్ధారణకు వచ్చింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fs42iE
కోవిడ్తో పాటు మరో ఇన్పెక్షన్ ఉందా ? భారత్లో సగానికి పైగా మరణాలివే-ఐసీఎంఆర్
Related Posts:
ఏపీలో ప్రైవేటు చేతికి కరోనా టెస్టులు- ఫలితాల తారుమారు-సర్కార్ సీరియస్..తెలంగాణలో ప్రైవేటు ఆస్పత్రుల్లో నిర్వహిస్తున్న కరోనా టెస్టులు, చికిత్సలపై రోగుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న తరుణంలో ఏపీలోనూ దాదాపు అలాంటి పరిస్… Read More
60 రోజులు..21 ప్రాణాలు.. 1.5కి.మీ వెనక్కి.. ఇరు సైన్యాల డీఎస్కలేషన్.. చైనా కీలక ప్రకటన..భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి నెలకొన్న ఉద్రిక్తతలు 60 రోజుల తర్వాత ఎట్టకేలకు తగ్గుముఖం పట్టాయి. తూర్పు లదాక్ లోని కీలక ప్రాంతాలన… Read More
స్వప్న సురేష్.. సెన్సేషనల్ క్రైమ్.. సీఎం మెడకు స్మగ్లింగ్ వ్యవహారం.. టాప్ ఐఏఎస్ ఔట్.. పెనుదుమారంస్వప్న సురేష్.. కొద్ది గంటలుగా దేశ, విదేశాల్లో మారుమోగిపోతోందీ పేరు. రాయబార కార్యాలయం మాజీ ఉద్యోగి అయిన ఈమె.. తన కాంటాక్టులను తెలివిగా వాడుకుంటూ గల్ఫ్… Read More
గుంటూరు బీటెక్ విద్యార్థిని నగ్న చిత్రాల లీక్... మరో ఏడుగురి అరెస్ట్...గుంటూరు బీటెక్ విద్యార్థిని నగ్న చిత్రాల లీక్ కేసులో మరో ఏడుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మొదట ఏ-1 వరుణ్,ఏ-2 కౌశిక్లను అరెస్ట్ చేసిన పోలీసుల… Read More
గాంధీ నుంచి ప్రతీరోజూ 25 డెడ్ బాడీలు... ఎక్కడా చెప్పట్లేదు... మంత్రి జగ్గారెడ్డి సంచలనం...ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి ఓ కౌన్సిలర్ ప్రాణాలను కాపాడుకోలేకపోయానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా స్వయంగా తానే ఎంత … Read More
0 comments:
Post a Comment