Thursday, May 27, 2021

కోవిడ్‌తో పాటు మరో ఇన్పెక్షన్‌ ఉందా ? భారత్‌లో సగానికి పైగా మరణాలివే-ఐసీఎంఆర్‌

భారత్‌లో కరోనా సెకండ్‌వేవ్‌లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇప్పటికే 3 లక్షలకు పైగా రోగులు కరోనాతో చనిపోయారు. ఈ నేపథ్యంలో అసలు సెకండ్‌వేవ్‌లో మరణాల వెనుక ఏముందనే దానిపై ఐసీఎంఆర్‌ తాజాగా అధ్యయనం నిర్వహించింది. ముంబైలోని రెండు ప్రధాన ఆస్పత్రులతో పాటు మరో 8 ఆస్పత్రుల్లో నిర్వహించిన ఈ అధ్యయనంలో కరోనాతో పాటు మరో ఇన్‌ఫెక్షన్ ఉన్న వారే ఎక్కువగా చనిపోతున్నట్లు నిర్ధారణకు వచ్చింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fs42iE

Related Posts:

0 comments:

Post a Comment