ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ 14వ ఎడిషన్లో భాగంగా.. శనివారం రాత్రి ముంబైలోని వాంఖెడే స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్.. ధోనీ అభిమానులను నిరాశ పరచింది. సుదీర్ఘ విరామం అనంతరం మరోసారి మహేంద్ర సింగ్ ధోనీ ధనాధన్ బ్యాటింగ్ చూడొచ్చని, అతని కేప్టెన్సీ మెరుపులను ఎంజాయ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uAJqcA
Saturday, April 10, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment