భారత అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ నూతలపాటి వెంకట రమణ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సీజేఐగా నియమితులైన తర్వాత తొలిసారి తిరుమల ఆలయానికి వచ్చిన ఆయనను ఆలయ అధికారులు సత్కరించారు. ఈనెల 24న సీజేఐగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన మరోసారి తిరుమలకు రానున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. అనూహ్యం: సుప్రీంకోర్టు కొలీజియం గరం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tln137
సీజేఐ నియామకం తర్వాత తొలిసారి తిరుమలకు జస్టిస్ రమణ, గంటల వ్యవధిలో రెండు సార్లు దర్శనం, 24న మళ్లీ!
Related Posts:
ఆ ముగ్గురు నేరస్థులు.. కేసులు లేని మరో ఇద్దరు .. అందరు కలిసి రెచ్చిపోయారుగా..!విజయవాడ : ఆ ముగ్గురు నేరస్థులే. వివిధ నేరాల కారణంగా జైలుశిక్ష అనుభవించారు. ఒక్కొక్కరిదీ ఒక్కో నేపథ్యం.. కానీ జైలులో పరిచయం ఆ ముగ్గురినీ ఒక్కటిగా చేసిం… Read More
ఆర్టికల్ 370 రద్దు ఎఫెక్ట్: బందీలం అయ్యాం: విమానంలో రాహుల్ వద్ద వాపోయిన కాశ్మీరీ మహిళన్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. వింత అనుభవాన్ని ఎదుర్కొన్నారు. శ్రీనగర్ నుంచి దేశ రాజధానికి విమానంలో ప్రయాణిస్తో… Read More
జైట్లీ అంత్యక్రియలు నేడు: బీజేపీ ఆఫీసులో పార్థీవ దేహం, ప్రముఖుల నివాళులున్యూఢిల్లీ: మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ పార్థివ దేహానికి అధికార లాంఛనాలతో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గత కొద్ది రో… Read More
మొబైల్ ఆర్డర్ ఇస్తే గడియారం.. ఇంకేదో కొంటే ఖాళీ బాక్స్.. ఆన్లైన్ షాపింగ్ లీలలు..?అమరావతి : ఆన్లైన్ షాపింగ్ లీలలు అన్నీ ఇన్నీ కావు. కూర్చున్న చోటు నుంచే కావాల్సినవి ఆర్డరిచ్చే రోజులొచ్చాయి. కానీ, అంత ఈజీ ప్రాసెస్ వెనుక లొసుగులు కూడ… Read More
బీజేపీ దూతగా గంటా శ్రీనివాస్? కమలం చక్రం తిప్పుతోందా?: మెగాస్టార్ తో భేటీ వెనుక ఆంతర్యం?విశాఖపట్నం: టాలీవుడ్ మెగాస్టార్, కేంద్ర మాజీమంత్రి చిరంజీవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారా? భారతీయ జనతాపార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయా? ఈ ఉద్దేశంతోనే… Read More
0 comments:
Post a Comment