భారత అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ నూతలపాటి వెంకట రమణ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సీజేఐగా నియమితులైన తర్వాత తొలిసారి తిరుమల ఆలయానికి వచ్చిన ఆయనను ఆలయ అధికారులు సత్కరించారు. ఈనెల 24న సీజేఐగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన మరోసారి తిరుమలకు రానున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. అనూహ్యం: సుప్రీంకోర్టు కొలీజియం గరం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tln137
Saturday, April 10, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment