Saturday, April 10, 2021

వైఎస్ జగన్‌పై మార్ఫింగ్ వీడియో: దేవినేని ఉమాపై కేసు: సీఐడీ స్టేట్‌మెంట్ ఇదే

కర్నూలు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుపై కర్నూలు జిల్లా సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన వీడియోను మార్ఫింగ్ చేశారంటూ ఆయనపై ఫిర్యాదులు అందడంతో అధికారులు కేసు నమోదు చేశారు. ఇన్ఫర్మేషన టెక్నాలజీ చట్టం, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద ఆయనపై కేసు పెట్టారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RroCGo

Related Posts:

0 comments:

Post a Comment