జమ్మూ/ హైదరాబాద్ : పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ప్రదీప్ సింగ్ కుటుంబం సంచలన వ్యాఖ్యలు చేసింది. పుల్వామాలోని జవాన్లు చేసిన త్యాగం వ్యర్థం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కానీ, ఆయన మాటలను, ప్రభుత్వాన్ని నమ్మలేమంటూ ప్రదీప్ సింగ్ భార్య నీరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకుముందు కూడా కాశ్మీర్లో తీవ్రవాద దాడులు జరిగాయి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2tqIXw7
అమర జవాన్ కుటుంబం సంచలన వ్యాఖ్యలు..! మోదీ సర్కార్ మీద నమ్మకం లేదన్న జవాన్ భార్య..!!
Related Posts:
పోలీసులకు ఏందీ దుస్థితి.. హైదరాబాద్ టు ఖమ్మం.. లీడర్ తిట్ల దండకం..! (వీడియో)హైదరాబాద్ : ప్రజా రక్షణలో పోలీసులదే కీలక పాత్ర. సమాజంలో జరిగే చెడును నియంత్రించి నేరాల నిర్మూలనకు అడ్డుకట్ట వేసే బాధ్యత కూడా వారిదే. ప్రజలకు, ప్రభుత్వ… Read More
ఆ పని చేస్తుండగా ఫోటోలు తీశారు. హెచ్ఆర్సీని ఆశ్రయించిన వికారబాద్ ప్రజలు..!!భారత ప్రభుత్వం మరుగుదొడ్లు ప్రతి ఇంటికి ఉండాలని చెప్పింది. స్వచ్చ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి టాయ్లెట్ల నిర్మాణం చేపట్టింది. అయితే కొన్ని… Read More
గాంధీ ఆస్పత్రికి మాయరోగం, టిక్కుటక్కుల్లో జూడాలుహైదరాబాద్ : మొన్న ఖమ్మం కార్పొరేషన్లో విధులు నిర్వహించకుండా టిక్కు టక్కులో మునిగితేలారు ఉద్యోగులు. సేమ్ సిచుయేషన్ గాంధీ దవాఖానకు పాకింది. అక్కడ ఉద్యో… Read More
భారీగా పడిపోయిన బియ్యం ఎగుమతులు...ప్రభుత్వమే కారణమా..?న్యూఢిల్లీ: దేశంలోని బియ్యం వ్యాపారుల పరిస్థితి దయనీయంగా మారింది. గత ఏడేళ్లలో ఎన్నడూ లేనంతగా బియ్యం ఎగుమతి పడిపోయింది. ఇందుకు కారణం ఆఫ్రికన్ దేశాల నుం… Read More
జనసేన పోలిట్ బ్యూరో సభ్యుల నియామకం: జేడీ లక్ష్మీనారాయణకు దక్కని చోటు: పార్టీ వీడినట్లేనా.ఎన్నికల్లో ఊహించని ఫలితాలు ఎదుర్కొన్న జనసేన కీలకమైన పోలిట్ బ్యూరో ను ఖరారు చేసింది, మొత్తం నలుగురి సభ్యులతో పోలిట్ బ్యూరో.. 11 మంది సభ్యుల… Read More
0 comments:
Post a Comment