జమ్మూ/ హైదరాబాద్ : పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ప్రదీప్ సింగ్ కుటుంబం సంచలన వ్యాఖ్యలు చేసింది. పుల్వామాలోని జవాన్లు చేసిన త్యాగం వ్యర్థం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కానీ, ఆయన మాటలను, ప్రభుత్వాన్ని నమ్మలేమంటూ ప్రదీప్ సింగ్ భార్య నీరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకుముందు కూడా కాశ్మీర్లో తీవ్రవాద దాడులు జరిగాయి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2tqIXw7
అమర జవాన్ కుటుంబం సంచలన వ్యాఖ్యలు..! మోదీ సర్కార్ మీద నమ్మకం లేదన్న జవాన్ భార్య..!!
Related Posts:
ప్రధాని పేరుతోనే నకిలీ పథకం ..ఆ నకిలీ వెబ్సైట్స్ కు దేశవ్యాప్త ఏజెంట్స్..ప్రజలను దోచేసిన కేటుగాళ్ళుకేంద్ర ప్రభుత్వ పథకం పేరుతో నకిలీ వెబ్ సైట్ నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు ఢిల్లీ పోలీసులు . ఏకంగా ప్రధాని పేరుతోనే నకిలీ పత్రాలు సృష్టించి వ… Read More
జేసీ ప్రఖాకర్రెడ్డికి ఊరట.. కరోనా నేపథ్యంలో షరతులతో బెయిల్ ఇచ్చిన అనంతపురం కోర్టు...అనంతపురం: పోలీసు అధికారులను దూషించిన కేసులో అరెస్ట్ అయి ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఎదుర్కొంటున్న టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్… Read More
ఏపీలో తగ్గని కరోనా ఉధృతి: తూర్పుగోదావరి, అనంతలో అత్యధిక కేసులు, యాక్టివ్ కేసుల్లో 2వ స్థానంఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. కరోనా పరీక్షలు పెంచుతున్న కొద్దీ.. కొత్త పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన … Read More
లోకేష్ మాటలు వింటే టీడీపీ 23సీట్ల నుండి 3 సీట్లకు పడిపోవటం ఖాయం : మంత్రి అవంతి శ్రీనివాస్టీడీపీ అధినేత చంద్రబాబుపై, లోకేష్ పై విమర్శలు గుప్పించారు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్. ఫోన్ ట్యాపింగ్ పేరుతో చంద్రబాబు కొత్త కుట్ర కోణానికి తెరలేపారని… Read More
అదానీ చేతికి మరో మూడు ఎయిర్పోర్టులు - చెరుకు ధర, డిస్కంలపైనా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలుఉద్యోగ నియామకాలకు సంబంధించిన నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏర్పాటుతోపాటు ఎయిర్ పోర్టుల అభివృద్ధి, చెరుకు ధర, డిస్కంలకు సంబంధించిన వ్యవహారాలపైనా కేంద్ర … Read More
0 comments:
Post a Comment