మందుబాబుల వీక్నెస్ను క్యాష్ చేసుకుంటున్నారు. మద్యం ధరలతో బురిడీ కొట్టిస్తున్నారు. దీంతో వారి జేబులకు చిల్లు పడుతోంది. అయితే ఈ దోపిడీ గురించి వారికి తెలియకపోవడం విశేషం. తెలిసిన వారు ప్రశ్నించిన అంతే.. తింగర సమాధానం వస్తోంది. ఏపీలో ప్రభుత్వ మద్యం షాపుల్లో నయా దందాకు తెరలేచింది. మొదటి నుంచి బ్రాండెడ్ మద్యం బార్లకు, బ్లాక్ మార్కెట్కు తరలిస్తు సిబ్బంది సొమ్ముచేసుకున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OzThQD
Friday, April 9, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment