కేంద్ర సంస్థలను మోదీ సర్కార్ తన రాజకీయ అవసరాలకు వాడుకుంటోందని ఆరోపణలు ఉండగానే, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రతిపక్ష డీఎంకే నేతల ఇళ్లపై ఆదాయ పన్ను శాఖ (ఐటీ) భారీ ఎత్తున దాడులు చేయడం సంచలనం రేపుతోంది. డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ ఏకైక కూతురు సెంతమారి స్టాలిన్ ఇంట్లో కీలకమైన పత్రాలు లభించాయని, వాటిలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dpuUh2
Friday, April 2, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment