తృణణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా సాగిపోతున్న పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో భాగంగా ఇవాళ హుగ్లీలో జరిగే ప్రచార ర్యాలీల్లో ప్రధాని మోడీ, సీఎం మమతా బెనర్జీ పాల్గొనబోతున్నారు. ఒకే నగరంలో ఒకే రోజు ప్రధాని మోడీ, మమత ర్యాలీలు ఉండటంతో ఉత్కంఠ రేగుతోంది. ఇప్పటికే వీరిద్దరూ ప్రచార పర్వంలో భాగంగా పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్న నేపథ్యంలో ఇవాళ హుగ్లీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31Fxkmc
బెంగాల్లో ఇవాళ మోదీ వర్సెస్ దీదీ - హుగ్లీలో పోటాపోటీ ర్యాలీలు- వీకెండ్ వార్
Related Posts:
విశాఖలో 15 వేల కోట్ల భూ దోపిడి: జగన్ సంగతేంటి.. ధూళిపాళ్ల నరేంద్రవిశాఖ, అమరావతి రాజధాని పేరుతో ఏపీలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. విశాఖలో రాజధాని పేరుతో భూ దోపిడి జరిగిందని ప్రతిపక్ష టీడీపీ నేతలు ఆర… Read More
బెంగాల్, అసోం ఎన్నికలకు భారీ భద్రత- మావోయిస్టు, సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘాఈశాన్య రాష్ట్రమైన అస్సాంతో పాటు పశ్చిమబెంగాల్లో ఇవాళ జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ఉదయం ప్రారంభమైంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ పలు సమస్యాత… Read More
62వేలకు పైగా కొత్త కేసులు,289మరణాలతో కరోనా కల్లోలం .. ప్రమాదపుటంచుల్లో భారత్భారతదేశంలో కరోనా మహమ్మారి అంతకంతకు విజృంభిస్తోంది. శుక్రవారం ఒక్క రోజే కొత్త కరోనా కేసులు 62,267 నమోదు కావటం ఆందోళన కలిగిస్తుంది. అక్టోబర్ 16 నుండి ఇప… Read More
Lady Singham: అడవిలో అధికారి అరాచకం, గర్బవతితో గేమ్స్, లేడీ సింగం ఆత్మహత్య, కోరిక !అమరావతి/ ముంబాయి: అటవీ మాఫియా గుండెల్లో నిద్రపోయి వారి ఆటకట్టించి అతి తక్కువ కాలంలోనే లేడీ సింగంగా గుర్తింపు తెచ్చుకున్న ఐఎఫ్ఎస్ అధికారిని ఆత్మహత్య చే… Read More
ఏపీ, తెలంగాణా ప్రజలకు మరో అలెర్ట్ .. విపరీతంగా పెరగనున్న ఉష్ణోగ్రతలు, వడగాలులుఒకపక్క కరోనా మహమ్మారి తో విలవిలలాడుతున్న తెలుగు రాష్ట్రాలకు రానున్న రోజుల్లో మరో ఉపద్రవం ముంచుకొస్తోంది. ఈసారి తెలుగు రాష్ట్రాలలో ఎండలు విపరీతంగా మండి… Read More
0 comments:
Post a Comment