భారత దేశంలో కరోనా రక్కసి ఊహించని విధంగా పెరిగిపోతోంది ఏప్రిల్ రెండో వారంలో కరోనా పీక్స్ కు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు . పెరుగుతున్న కోవిడ్ కేసుల ఆందోళన తీవ్రత మధ్య గత 24 గంటల్లో భారత్ 89,129 కొత్త కరోనావైరస్ కేసులను నమోదు చేసింది . విపరీతంగా పెరుగుతున్న కేసులతో మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sZvMjb
వణికిస్తున్న కరోనా .. 90 వేలకు చేరువగా కొత్త కేసులు , 714 మరణాలు, టెన్షన్ లో సర్కార్ !!
Related Posts:
కుంభమేళాకు రారండోయ్... యూపీ సర్కార్ పిలుపుఉత్తరప్రదేశ్ : మకర సంక్రాంతి నాడు ప్రారంభమైన అర్ధ కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ (అలహాబాద్ పేరు మార్పు) లో ప్రతిష… Read More
జగన్ - కేటీఆర్ ల భేటీ అనైతికం..! మండి పడుతున్న టీడిపి నేతలు..!!విజయవాడ/ హైదరాబాద్ : లోటస్ పాండ్ లో తలపెట్టిన కీలక మీటింగ్ ముగిసింది. వైసీపీ అధినేత జగన్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల భేటీ అనంతరం వార… Read More
లోక్సభ ఎన్నికలకు ముందు రిజర్వేషన్లపై కొత్త ఫార్ములతో యోగీ సర్కార్ఇతర వెనకబడిన తరగతులకు ఇచ్చిన రిజర్వేషన్ కోటాను యూపీ సర్కార్ విభజించే ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలకు ముందు ఇలా చేయడం వల్ల ఇతర వర్గాల వ… Read More
'ఆమె' భర్త, 'ఈమె' భార్య: ఏళ్లుగా కలిసుండి, పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతులుఒడిశా: గత ఏడాది సెప్టెంబర్ నెలలో సుప్రీం కోర్టు హోమోసెక్సువాలిటీపై సంచలన తీర్పు చెప్పింది. ఆ తర్వాత ఇప్పుడు ఒడిశాలో ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్నా… Read More
అఫ్జల్ గురుకు నివాళి, భారత్ వ్యతిరేక నినాదాలు: కన్హయ్య కుమార్ పైన 1200 పేజీల ఛార్జీషీట్న్యూఢిల్లీ: ఢిల్లీ జేఎన్యూ మాజీ విద్యార్థి కన్హయ్య కుమార్ పైన ఢిల్లీ పోలీసులు 1200 పేజీల ఛార్జీషీటు నమోదు చేశారు. 2016లో కన్హయ్య పైన నమోదైన దేశద్రోహం… Read More
0 comments:
Post a Comment