ఏపీలో పాత నోటిఫికేషన్ ప్రకారమే నిర్వహిస్తున్నారన్న కారణంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బాయ్కాట్ చేయాలన్న విపక్ష టీడీపీ నిర్ణయం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన టీడీపీ వంటి పార్టీ ఇలా తొలిసారి ఎన్నికల బహిష్కరణ నిర్ణయం తీసుకోవడంపై రాష్ట్రంలో చర్చ సాగుతోంది. అదే సమయంలో ఇదే అదనుగా వైసీపీ నేతలు టీడీపీ నిర్ణయంపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31Ij109
చంద్రబాబును ఆడేసుకుంటున్న సాయిరెడ్డి- బాయ్కాట్పై- జెండా పీకేసే ముందు..
Related Posts:
తెలంగాణలో కొత్తగా 298 కరోనా కేసులు: 5వేల దిగువకు యాక్టివ్ కేసులుహైదరాబాద్: తెలంగాణలో రాష్ట్రంలో శుక్రవారం రాత్రి 8 గంటల వరకు 31,187 కరోనా పరీక్షలను నిర్వహించగా.. కొత్తగా 298 పాజిటివ్ కేసులు నమోదు చేశారు. దీంతో మొత్… Read More
బీజేపి అమ్ములపొదిలో ప్రభాస్ అస్త్రం.!దక్షిణ భారతంపై ప్రభావం.!అందుకే క్రిష్ణంరాజుకు కీలక బాద్యతలా.?హైదరాబాద్ : దక్షిణ భారత రాజకీయాలంటే భారతీయ జనతా పార్టీకి చెప్పలేనంత ఆసక్తి. దేశంలో అన్ని ప్రాంతాలపై ప్రభావం చూపుతున్నా దక్షిణ బారత దేశం మీద ఎందుకు అంత… Read More
తగ్గేది లేదంటున్న ట్రంప్... ప్రత్యామ్నాయం దిశగా... ట్విట్టర్ 'రాడికల్ లెఫ్ట్' అంటూ తీవ్ర విమర్శలు...ప్రపంచమంతా విమర్శిస్తున్నా... పద్దతి మార్చుకోవాలని హితబోధ చేస్తున్నా.. ట్రంప్ మాత్రం తన ట్రంపరితనాన్ని,మొండితనాన్ని వీడేలా కనిపించట్లేదు. ప్రజాస్వామ్య… Read More
ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ సమావేశం 11న: వ్యాక్సినేషన్ పైనే ప్రధాన చర్చ!న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మరోసారి భేటీ కానున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎంలతో మ… Read More
లిబియా: తవ్వినకొద్దీ శవాలు.. 350కిపైగా హత్యలు చేసిన ఏడుగురు అన్నదమ్ములులిబియా రాజధాని ట్రిపోలి నుంచి గంట సేపు ప్రయాణిస్తే టర్హునా చేరుకుంటాం. అక్కడున్న ఓ వ్యవసాయ క్షేత్రానికి ఏడు నెలలుగా తెల్లని రక్షక సూట్లు ధరించిన కార్మ… Read More
0 comments:
Post a Comment