తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరింది. గడిచిన రెండు వారాలుగా కొత్త కేసులు క్రమంగా పెరుగుతూ ఇప్పుడది వెయ్యి మార్కును కూడా దాటేసింది. మహమ్మారి బారినపడిన చనిపోతున్న వారి సంఖ్య అమాంతం పెరిగింది. గ్రేటర్ హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాల్లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. పరిస్థితి భయానకంగా మారుతుండటంతో జనం కూడా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uhbfGT
తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్: కొత్తగా 1078 కేసులు, 6మరణాలు -వ్యాక్సిన్ కోసం జనం పరుగులు -రద్దీ
Related Posts:
Medaram Jatara: గద్దెలపైకి సమ్మక్క.. మంత్రి సత్యవతి కాన్వాయ్పై రాళ్లదాడిప్రఖ్యాత మేడారం జాతరలో ప్రధాన ఘట్టంగా భావించే అమ్మవారి రాక గురువారం ఘనంగా జరిగింది. కుంకుమ భరణి రూపంలోని సమ్మక్కను ప్రభుత్వ లాంఛనాలతో కోయపూజారులు చిలక… Read More
Nellore: డబుల్ మర్డర్: ప్రధాన దోషికి ఉరి: మెడికో, ఆమె తల్లిని అత్యంత పాశవికంగా.. !నెల్లూరు: రాష్ట్రంలో ప్రకంపనలను పుట్టించిన నెల్లూరు జిల్లా జంట హత్యల కేసులో స్థానిక న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. మెడికో, ఆమె తల్లిని దారుణంగా హత… Read More
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలివే.. చివరి నిమిషంలో అమిత్ షా ట్వీట్..దేశమంతా ఆసక్తిగా గమనిస్తోన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార పర్వం గురువారంతో ముగిసింది. చివరిరోజు అన్ని పార్టీల ముఖ్యనేతలు, కార్యకర్తలు ఢిల్లీ వీధు… Read More
తెలంగాణ ఏర్పాటుపై మోదీ అనూహ్య వ్యాఖ్యలు.. ఆరోజు పార్లమెంటులో జరిగింది ఎవరూ మర్చిపోలేరన్న ప్రధానితెలుగు రాష్ట్రాలు విడిపోయి ఆరేళ్లు గడుస్తున్నా.. ఆనాడు పార్లమెంటులో ఏపీ విభజన చట్టం ఆమోదం పొందిన తీరును దేశప్రజలెవరూ మర్చిపోలేదంటూ ప్రధాని నరేంద్ర మోద… Read More
Amaravati పరిధిలోని 8 గ్రామాలు తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనం: ఉత్తరాంధ్రలో కొత్త పంచాయతీలు.. !అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడదానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు నిరస… Read More
0 comments:
Post a Comment