Friday, April 16, 2021

అమెరికా కాల్పులు: మృతుల్లో నలుగురు సిక్కులు.. సంతాపంగా వైట్ హౌస్‌పై జాతీయ జెండా అవనతం...

అమెరికాలోని ఇండియానా పోలిస్‌లో చోటు చేసుకున్న కాల్పుల ఘటనలో మొత్తం ఎనిమిది మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు సిక్కు వ్యక్తులు ఉన్నట్లు ఆ కమ్యూనిటీ వెల్లడించింది. కాల్పులకు పాల్పడిన నిందితుడు 19 ఏళ్ల బ్రాండన్ స్కాట్ హోల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇండియానా పోలిస్ విమానాశ్రయం సమీపంలోని ఫెడెక్స్ కార్గో డెలివ‌రీ సంస్థ కార్యాలయం వద్ద ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3swXkve

Related Posts:

0 comments:

Post a Comment