Sunday, April 4, 2021

బాబోయ్..తెలంగాణ గవర్నర్ తమిళిసై చేతుల్లో ఎంత పెద్ద కొండచిలువో

పాండిచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలను నిర్వహిస్తోన్నతమిళిసై సౌందరరాజన్.. ఆదివారం స్థానిక అర్బన్ ఫారెస్ట్‌ను సందర్శించారు. ఆమె సలహాదారులు, ఉన్నతాధికారులు పలువురు ఈ సందర్భంగా ఆమె వెంట ఉన్నారు. ఈ నెల 6వ తేదీన చేపట్టాల్సి ఉన్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లను ఒకవంక పర్యవేక్షిస్తూనే ఆటవిడుపుగా అర్బన్ ఫారెస్ట్‌ను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3wttsmn

Related Posts:

0 comments:

Post a Comment