తెలంగాణలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఫిబ్రవరి నెల వరకూ వంద మార్క్కి అటు ఇటుగా నమోదైన కేసులు తాజాగా మళ్లీ వెయ్యి మార్క్ని చేరాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 1,321 కొత్త కేసులు నమోదవగా... మరో ఐదుగురు కరోనాతో మృతి చెందారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సిద్దపూర్ గ్రామంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39IJzmx
షాకింగ్ : నిజామాబాద్లో ఒకే గ్రామంలో 86 మందికి కరోనా పాజిటివ్...
Related Posts:
భూమన రాజకీయ సన్యాసం: మంత్రి పదవి రాదని తేలిపోయిందా: అంత చిన్న విషయం కాదు..!వైసీపీ సీనియర్ నేత..తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి కీలక నిర్ణయం ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఇక తాను పోటీ చేయనని ప్రకటించారు. … Read More
రామమందిర నిర్మాణం చేయండి... జూన్ 15న శివసేన ఎంపీల అయోధ్య సందర్శన2019 ఎన్నికల్లో తిరుగు లేని విజయాన్ని నమోదు చేసుకున్న బీజేపీ ప్రభుత్వంపై మరోసారీ రామాలయ నిర్మాణంపై మరోసారి ఒత్తిడి తెచ్చేందుకు బీజేపీ మిత్రపక్ష పార్టీ… Read More
మళ్లీ నోరుపారేసుకున్న మేఘాలయ గవర్నర్.. బెంగాళీ యూత్పై కాంట్రవర్శియల్ కామెంట్స్..ఢిల్లీ : నూతన విద్యా విధానంలో భాగంగా హిందీని తప్పనిసరి భాషగా అమలుచేయాలన్న ప్రతిపాదనపై కేంద్రం వెనక్కి తగ్గింది. అయితే దానిపై రాజుకున్న దుమారం మాత్రం క… Read More
మరక మంచిది కాదు..! కడిగేసుకుని పునీతులయ్యేందుకు కసరత్తు చేస్తున్న మోదీ, అమీత్ షా..!!ఢిల్లీ/హైదరాబాద్ : అంచనాలకు మించి..ఊహలకు ఏ మాత్రం అందని రీతిలో సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు మోడీషాలు. గెలుపు క్రెడిట… Read More
ఉత్తమ్ రాజీనామా, కానీ ఆ ప్రచారం నిజం కాదుహైదరాబాద్ : తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేశారు. ఇటీవల నల్గొండ నుంచి ఎంపీగా గెలవడంతో రిజైన్ చేశారు. ఈ మేరకు అ… Read More
0 comments:
Post a Comment