Friday, September 27, 2019

వివాహితతో కలిసి స్వామిజీ.. ఏకాంతంగా పూజ చేస్తుండగా.. పేలుడు

శాస్త్ర, సాంకేతిక రంగంలో ఎంత అభివృద్ధి చెందిన సరే మూఢనమ్మకాలను మాత్రం వీడటం లేదు. ఎక్కడో జరిగిన క్షుద్రపూజల గురించి ప్రతీరోజు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా తమిళనాడులో క్షుద్రపూజలు చేస్తున్నారనే విషయం ప్రపంచానికి తెలిసింది. అయితే ఇక్కడ పేలుడు జరిగింది. దీంతో క్షుద్రపూజల వ్యవహారం బయటకు పొక్కింది. లేదంటే గుంభనంగా పూజలు చేసుకుంటూ ఉండేవారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2n8uogV

0 comments:

Post a Comment