భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 268 ప్రాజెక్ట్ ఇంజినీర్ వేకెన్సీలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 5 మే 2021 సంస్థ పేరు: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ పోస్టు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aCI6yA
Sunday, April 25, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment