న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి దేశ రాజధానిలో లాక్డౌన్ అమల్లో ఉంటోంది. ఈ నెల 19వ తేదీన ఢిల్లీలో లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. దీని గడువు సోమవారం తెల్లవారు జామున ముగియాల్సి ఉంది. ఇంకొన్ని గంటల్లో లాక్డౌన్ ముగుస్తుందనగా.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. లాక్డౌన్ను మరో వారం రోజుల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32NuhZC
ఢిల్లీ లాక్డౌన్: షాకిచ్చిన కేజ్రీవాల్: ఉన్నట్టుండి కీలక ప్రకటన..పొడిగింపు
Related Posts:
ఛీ.. పాడు డ్రైవర్.. రైలు ఆపి పట్టాలపైనే పని కానిచ్చాడు..! అవాక్కైన ప్రయాణీకులు..!!ముంబాయి/హైదరాబాద్ : ఓ లోకో పైలట్ అంటే రైలు బండి నడిపే డ్రవర్ రైలును మధ్యలోనే ఆపి పట్టాలపైనే పని కానిచ్చాడు. దీంతో రైల్లో ఉన్న ప్రయాణీకులందరూ తమ సమయం … Read More
చెవిరెడ్డికి మూడో పదవి: కట్టబెడుతూ సీఎం జగన్ నిర్ణయం: ఎందుకింత ప్రాధాన్యత...!చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి మరో పదవి దక్కింది. ముఖ్యమంత్రి జగన్ తొలి నుండి తమ కుటుంబానికి అండగా నిలుస్తు… Read More
చికెన్, గుడ్డును వెజ్గా గుర్తించాలట.. శివసేన ఎంపీ వింత డిమాండ్న్యూఢిల్లీ : కోడికూర, కోడిగుడ్డును విజిటేరియన్గా గుర్తించాలనే కొత్త డిమాండ్ వచ్చింది. ఇలా చేయమని కోరంది .. ఓ సాద సీదా పౌరుడు కాదు. ఎంపీ, అదీ కూడా పార… Read More
లవ్ జర్నీ.. ముంబై టు ఆదిలాబాద్.. ప్రియుడి ఇంటి ఎదుట ధర్నా..! (వీడియో)ఆదిలాబాద్ : ప్రేమ పేరుతో ఛీటింగ్ కామన్ అయిపోయినట్లుగా తయారైంది నేటి పరిస్థితి. ఆకర్షణ మంత్రంతో దగ్గరవుతూ ఒకరినొకరు మోసం చేసుకునే పరిస్థితులు కనిపిస్తు… Read More
డిజిటల్ రంగంలో దూసుకెళ్తున్న వన్-ఇండియా: అల్లం నారాయణ, దేవులపల్లి అమర్హైదరాబాద్: డిజిటల్ మీడియా రంగంలో వన్ ఇండియా(తెలుగు)కు ప్రత్యేక స్థానం ఉందని, ఇదే వేగంతో వార్తలు అందించాలని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ,… Read More
0 comments:
Post a Comment