న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి దేశ రాజధానిలో లాక్డౌన్ అమల్లో ఉంటోంది. ఈ నెల 19వ తేదీన ఢిల్లీలో లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. దీని గడువు సోమవారం తెల్లవారు జామున ముగియాల్సి ఉంది. ఇంకొన్ని గంటల్లో లాక్డౌన్ ముగుస్తుందనగా.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. లాక్డౌన్ను మరో వారం రోజుల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32NuhZC
Sunday, April 25, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment