న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భయానకంగా పెరుగుతున్నాయి. రోజురోజుకూ జెట్ స్పీడ్తో పరుగులు పెడుతున్నాయి. కరోనా బారిన పడి అనేక రాష్ట్రాలు అతలాకుతలమౌతున్నాయి. రోజు గడిచే సరికి వేలల్లో కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, పోలింగ్ ప్రక్రియ కరోనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2R77XaX
దేశంలో ఆటంబాబులా కరోనా కొత్త కేసులు: ఒక్కరోజులో 93 వేలకు పైగా: లక్షకు టచ్
Related Posts:
భార్య, కోడలిపై అనుమానం.... పోడిచి చంపిన రిటైర్డ్ టీచర్ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడు విచక్షణ కోల్పోయాడు. ఆరుపదుల వయస్సున్న భార్యతో పాటు తన స్వంత కోడలిపైన అనుమానాలు ఏర్పరచుకున్నాడు. ఇతరులతో అక్రమ సంబంధం ఉందని అనుమ… Read More
జార్ఖండ్ ఎన్నికల పోలింగ్ 2019 లైవ్ అప్డేట్స్.. 20 నియోజకవర్గాలు, 47,24,968 ఓటర్లు..జార్ఖండ్లో రెండో విడుత ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్నది. కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రాల మధ్య హోరాహోరీగా జరుగుతున్న ఈ ఎన్నిక కోస… Read More
వారికి భారత పౌరసత్వం భరోసా కల్పిస్తుంది: ప్రధాని మోడీన్యూఢిల్లీ: తమ సొంతదేశాల్లో వివక్షకు గురవుతున్న వారికి భారత పౌరసత్వం ఒక భరోసాను ఇస్తుందని చెప్పారు ప్రధాని మోడీ. అంతేకాదు రేపటి వారి జీవితంకు గ్యారెంట… Read More
disha case encounter:దిశనే కాదు, తెలంగాణ, ఏపీ, కర్ణాటకలోనూ నిందితుల ఆగడాలు:సీపీదిశ హత్య కేసు నిందితులపై ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందో సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ వివరించారు. సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం వెళ్లిన సమయంలో ని… Read More
దిశ ఎఫెక్ట్ : బస్సుల్లో సీసీ కెమెరాలు, పానిక్ బటన్లు..దేశంలో దిశ సంఘటన పెను మార్పులను తెస్తోంది. ఆయా రాష్ట్రాల్లో మహిళల భద్రతకోసం పలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. పోలీసుల నిఘాను పెంచడంతోపాటు మహిళల్లో అ… Read More
0 comments:
Post a Comment