పంజాబ్లో దారుణం జరిగింది. ఓ దళిత మైనర్ బాలికపై 8 మంది గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. బాలిక బాయ్ఫ్రెండ్ తన స్నేహితులతో కలిసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం... పంజాబ్లోని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31Kgz9r
Saturday, April 3, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment