ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు ఎస్ఈసీ నీలం సాహ్నీ ఇవాళ రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభమైంది. దీనికి అధికార వైసీపీతో పాటు కాంగ్రెస్, కమ్యూనిస్టులు హాజరు కాగా.. విపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు బహిష్కరించాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై న్యాయస్ధానాల్లో కేసులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rDQhQM
రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ భేటీ- వైసీపీ హాజరు- టీడీపీ, బీజేపీ, జనసేన డుమ్మా
Related Posts:
ఇక బ్యాలెట్లు వద్దంటాడేమో: ఒకే ఇంట్లో వారిద్దరూ: చంద్రబాబుపై సాయిరెడ్డి సెటైర్లుఅమరావతి: రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా వీస్తోంది. మెజారిటీ మున్సిపాలిటీలను … Read More
అమరావతినూ వైసీపీ హవా- గుంటూరు కైవసం-విజయవాడలో ఆధిక్యం-సజ్జల హ్యాపీఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ హవా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ పోరులో సత్తా చాటుతున్న వైసీపీ.. రాజధాని అమరావతి ప్రాంతంలో జరిగి… Read More
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుమంది అక్కడికక్కడే: ఆళ్లనాని దిగ్భ్రాంతిమచిలీపట్నం: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుమంది దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుమంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసు… Read More
ఫలితాల ఉత్కంఠ: గుండెపోటుతో జనసేన అభ్యర్థిని మృతి: జోరుగా ఫ్యాను గాలివిశాఖపట్నం: రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. తన సత్తా… Read More
ap municipal poll results 2021 : జోరుగా ఫ్యాన్ గాలి- చేతులెత్తేసిన విపక్షాలుఏపీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోంది. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా పలు కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో … Read More
0 comments:
Post a Comment