ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు ఎస్ఈసీ నీలం సాహ్నీ ఇవాళ రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభమైంది. దీనికి అధికార వైసీపీతో పాటు కాంగ్రెస్, కమ్యూనిస్టులు హాజరు కాగా.. విపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు బహిష్కరించాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై న్యాయస్ధానాల్లో కేసులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rDQhQM
రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ భేటీ- వైసీపీ హాజరు- టీడీపీ, బీజేపీ, జనసేన డుమ్మా
Related Posts:
అయోధ్య తీర్పు: దేవాలయంలో సతీమణితో కలిసి పూజలు చేసిన సీజేఐ, వీడియో వైరల్ !న్యూఢిల్లీ: అయోధ్య భూ వివాదం కేసు తీర్పు అనంతరం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ మొదటి సారి దేవాలయంలో పూజలు చేశారు. అసోం… Read More
ఎల్టీటీఈపై ఐదేళ్ల నిషేధం పొడిగింపు: ట్రిబ్యునల్ ఆమోదంన్యూఢిల్లీ: లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలమ్(ఎల్టీటీఈ)పై కేంద్రం విధించిన ఐదేళ్ల నిషేధాన్ని కొనసాగించాలా? వద్ధా అనే అంశంపై ఏర్పాటైన ట్రిబ్యూనల్ కీలక న… Read More
జేఎన్యూలో ఉద్యోగాలు: సెక్షన్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోండిప్రతిష్టాత్మకమైన జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా సెక్షన్ ఆఫీసర్, సీనియర్ అసిస… Read More
మూడునెలల తర్వాత: కశ్మీర్లో రైళ్ల పునరుద్ధరణ.. తొలుత లిమిటెడ్ ట్రైన్స్...ఎట్టకేలకు కశ్మీర్లో రైలు సేవలను పునరుద్ధరించాలని కేంద్రం నిర్ణయిచింది. అయితే కొన్ని రూట్లలో రేపటి నుంచి సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆగస్ట్ 5వ తేదీ… Read More
మహారాష్ట్ర సీఎంగా ఉద్దవ్ థాకరే.. 17న ప్రమాణ స్వీకారం..?మహారాష్ట్ర సీఎం పీఠం ఉద్దవ్ థాకరేను వరించబోతోంది. ఆదిత్య థాకరే పేరు వినిపించినా.. సంకీర్ణ ధర్మంలో ఇతర నేతల నుంచి వ్యతిరేకత వచ్చినట్టు తెలుస్తోంది. ఉద్… Read More
0 comments:
Post a Comment